విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణి

64చూసినవారు
విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణి
మెట్ పల్లి రూరల్ మండల పరిధిలోని ఆత్మకూర్ గ్రామంలో శనివారం ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ప్యాడ్లు, పెన్నులను మున్నాబాయ్ హెల్పింగ్ పౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో పౌండేషన్ చైర్మన్ మున్నాబాయ్ మాట్లాడుతూ.. పరీక్ష సమయంలో విద్యార్థులందరు ఒత్తిడిని జయించి ఉన్నత మార్కులు సాధించి రాష్ట్రం స్థాయి మార్కులు సాధించి గ్రామానికి పేరు మంచి పేరు తేవాలని ప్రేరణ కల్పించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్