రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించాలి

75చూసినవారు
రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించాలి
రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జగిత్యాల జిల్లా వైస్ ప్రెసిడెంట్ బెజ్జరపు భూమాచారీ సూచించారు. శుక్రవారం మెట్ పల్లి రైతు వేదికలో ఆగ్రో డీలర్లు, వ్యవసాయ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం సీజన్‌లో రైతులకు కావాల్సిన అన్ని రకాల మందులు, ఆగ్రో డీలర్లు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించకూడదని తెలిపారు.