కోరుట్ల పట్టణంలో శ్రీరాముడి ప్రతిష్టాపన వేడుకలు

74చూసినవారు
కోరుట్ల పట్టణంలో శ్రీరాముడి ప్రతిష్టాపన వేడుకలు
కోరుట్ల పట్టణంలోని శ్రీ సీతారామ ఆలయంలో అయోధ్య బాల రాముడు ప్రతిష్టాపన సందర్భంగా సోమవారం వేడుకలు నిర్వహించారు. ఆర్డీవో రాజేశ్వర్ కి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామాలయ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్