దేశాభివృద్ధిలో యువతే కీలక పాత్ర: ఎంపీ

542చూసినవారు
కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ బండి సంజయ్ తలపెట్టిన ప్రజాహిత యాత్ర ఆదివారం శంకరపట్నం మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో ప్రజలు బిజెపికి బ్రహ్మరథం పడతారని, యువత సమాజం పట్ల సేవా భావం దేశభక్తి హిందూ ధర్మ భావాలు కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్