బోయినపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా అద్దంకి రమేష్

72చూసినవారు
బోయినపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా అద్దంకి రమేష్
సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా మల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రేగులపల్లి గ్రామానికి చెందిన అద్దంకి రమేష్ ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాంత రైతులకు తగిన విధంగా సేవలు అందిస్తానని, తన నియామకానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్