తడిచిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు

57చూసినవారు
కాటారం మండలంలోని ధన్వాడ, దేవరాంపల్లి, శంకరాంపల్లి గ్రామాల్లో భారీ వర్షాల కారణంగా తడిచిన వరి ధాన్యాన్ని బీజేపీ నాయకులు చల్లా నారాయణ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్, డీసీఓ, సంబంధిత అధికారులకు ఫోన్ చేసి రైతుల సమస్యలు వివరించారు. వెంటనే తడిచిన ధాన్యాన్ని కూడా తరుగు లేకుండా కొనుగోలు చేయాలని అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్