ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. హత్య

4909చూసినవారు
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో గురువారం దారుణం జరిగింది. రైస్ మిల్లులో డ్రైవర్ గా పనిచేసే బలరాం మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న బాలికను సమీప పొదల్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. అతడు బాలికను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సిసిటివీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తల్లిదండ్రులు, కార్మికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్