జూలపల్లిలో వైభవంగా శ్రీ రాముని అక్షింతల శోభాయాత్ర

55చూసినవారు
పెద్దపల్లి జిల్లా జులపల్లి మండల కేంద్రం లో శనివారం శ్రీ అయోధ్య తీర్థ ట్రస్ట్ నుండి వచ్చిన అక్షింతల శోభాయాత్ర అంగరంగ వైభరంగా నిర్వహించారు. రామభక్తులు భజనాల తో శోభాయాత్ర లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్