ఓదెల ప్రెస్ క్లబ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

65చూసినవారు
ఓదెల ప్రెస్ క్లబ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
ఓదెల మండలంలోని పోత్కపల్లి గ్రామంలోని ఓదెల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఇరుకుల్ల వీరేశం జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిత్యం ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలుపుతూ ముందు సాగుతున్న జర్నలిస్టులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగ విలువలను కాపాడుతూ మన కలం ఉందని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్