క్రీడా పాఠశాల ఎంపికలో ప్రతిభ

51చూసినవారు
క్రీడా పాఠశాల ఎంపికలో ప్రతిభ
కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామ పరిధిలోని ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని పెంతల అభిజ్ఞ క్రీడా పాఠశాల ప్రవేశానికి జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ తెలిపారు. ఈనెల 7న నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలో ప్రతిజ్ఞ పాల్గొననున్నట్ల తెలిపారు. అభిజ్ఞను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

సంబంధిత పోస్ట్