ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శన.!

1108చూసినవారు
గోదావరిఖనిలోని మహాత్మ జ్యోతిబా బాలుర గురుకుల పాఠశాల వార్షికోత్సవ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల చేసిన వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమలో ప్రిన్సిపాల్ రజిత, వైస్ ప్రిన్సిపాల్ సబితా, రాణి, అనిత, సంధ్య, ప్రవీణ, ప్రమీల, సుధారాణి, శ్రీలత, సలీమా, షేక్ రహీం, కనకరాజు, సురేష్, విష్ణుమూర్తి, కృష్ణస్వామి, మల్లేశం తో పాటు విద్యార్థులు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్