గోలివాడ సమ్మక్క- సారలమ్మ హుండీ లెక్కింపులు ముగింపు

2230చూసినవారు
గోలివాడ సమ్మక్క- సారలమ్మ హుండీ లెక్కింపులు ముగింపు
పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతర వనదేవతల వనప్రవేశంతో ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం గొలివాడలోని రామాలయంలో సమ్మక్క -సారలమ్మ జాతర హుండీ లెక్కింపులు ఆలయ కమిటీ చైర్మన్ పెండ్రు హనుమాన్ రెడ్డి, ఎండోమెంట్ అధికారి రాజ్ కుమార్, కమిటి సభ్యుల అధ్వర్యంలో ప్రారంభించారు. హుండీలో నగదు రూ.10,36,780 రూపాయలు, ఒక గ్రామ్ 200 మిల్లి గ్రాముల బంగారం, 500 గ్రాములు వెండి రావడం జరిగిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్