ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన వైద్యాధికారులు

54చూసినవారు
ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన వైద్యాధికారులు
డీఎంహెచ్ఓ సుమన్ మోహన్ రావు శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లను నిరంతర తనిఖీల్లో సెంటర్స్ భాగంగా డిప్యూటీ డీఎంహెచ్ ఓ రజిత తనిఖీ చేశారు. స్కానింగ్ సెంటర్లలో గర్భిణీల పూర్తి వివరాలను స్కానింగ్ చేయడానికి గల కారణాలను నమోదు చేయాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు జరిపితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. హెల్త్ ఎడ్యుకేటర్ బాలయ్య, డి ఈ ఓ మహేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్