చికిత్స పొందుతూ యువకుడు మృతి

62చూసినవారు
చికిత్స పొందుతూ యువకుడు మృతి
సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబీకుల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన షేక్ ఫారుక్ నిమోనియా వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే వైద్యం కోసం హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా మంగళవారం మృతి చెందాడు. రూ. 18 లక్షలు ఖర్చు చేసినా.. కుమారుడు కళ్లముందే చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

సంబంధిత పోస్ట్