రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

76చూసినవారు
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లిలో శుక్రవారం ఉదయం బాలుడు సూర హర్షవర్ధన్(6) రోడ్డు దాటుతుండగా బొలెరో గూడ్స్ వాహనం ఢీకొంది. తీవ్రగాయాలైన బాలుడిని వేములవాడలోని ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తీసుకెళ్తుండగా మార్గ మధ్యమంలో మృతి చెందాడని స్థానికులు, గ్రామ ప్రజలు తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్