శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం

550చూసినవారు
శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం
తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పుష్యమాస పౌర్ణమి గురువారం కథలాపూర్ మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. 16 మంది దంపతులు పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మంచాల జగన్, కిషన్ రెడ్డి, మండల భాద్యులు బచ్చు కిషన్, నరేష్, శ్రీనివాస్, శాం తారాం, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్