నిర్మానుష్యంగా రాజన్న ఆలయం

85చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానం సోమవారం భక్తులు లేక నిర్మాణస్యంగా మారి దర్శనమిస్తోంది. అనునిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఆలయం నేడు భక్తులు లేకుండా దర్శనమిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్