విమానం తరహాలో సరికొత్త బస్సులు!

78చూసినవారు
విమానం తరహాలో సరికొత్త బస్సులు!
కాలుష్యాన్ని అధిగమించేందుకు విమానం తరహాలో 132 సీట్ల బస్సును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నాగ్‌పూర్‌లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టును చేపట్టామని వెల్లడించారు. మూడు బస్సులను కలిపి ఒకే ట్రాలీ బస్సును ఏర్పాటు చేస్తారు. ఈ బస్సు 40 సెకన్ల ఛార్జింగ్‌లో 40 కిలోమీటర్లు ప్రయాణించగలదు. విమానంలో లాగా సీటింగ్, ఏసీ, ఆహారం మరియు పానీయాలు ఉన్నాయి. వీటిని అందించడానికి 'బస్ హోస్టెస్'లు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్