స్వాతి మలివాల్‌ కేసుపై కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు

85చూసినవారు
స్వాతి మలివాల్‌ కేసుపై కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు
ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన సొంత పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌తో సీఎం నివాసంలో జరిగిన గొడవ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు. కోల్‌కతాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై సీఎం స్పందించలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. కేజ్రీవాల్ కు ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్