ఈపీఎఫ్ఓ ఖాతాదారుల‌కు కేంద్రం గుడ్‌న్యూస్

406చూసినవారు
ఈపీఎఫ్ఓ ఖాతాదారుల‌కు కేంద్రం గుడ్‌న్యూస్
పీఎఫ్ అకౌంట్ల‌లోకి ఈ ఏడాది వ‌డ్డీని జమ చేస్తున్నారు. 2022-23 సంవ‌త్స‌రానికి పీఎఫ్ వ‌డ్డీని 8.15శాతంగా ఫిక్స్ చేశారు. ఇప్ప‌టికే కొంద‌రు పీఎఫ్ అకౌంట్ యూజ‌ర్ల‌కు ఇంట్రెస్ట్ జ‌మ అయ్యింది. అయితే ఆ అకౌంట్ల‌లో అమౌంట్ క‌నిపించేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని ఈపీఎఫ్‌వో తెలిపింది. దాదాపు 24 కోట్ల అకౌంట్ల‌లో పీఎఫ్‌ వ‌డ్డీని క్రెడిట్ చేసిన‌ట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాద‌వ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్