రైతుబంధు డబ్బులపై కీలక ప్రకటన

399880చూసినవారు
రైతుబంధు డబ్బులపై కీలక ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు 40% రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అయ్యాయని.. దీంతో 27 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని పేర్కొంది. కాగా, ఇదివరకే రైతుబంధు నిధులు రోజువారీగా విడుదల చేయాలని.. సోమవారం నుంచి ఎక్కువ మందికి డబ్బులు అందాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా సకాలంలో రైతుబంధు డబ్బులు అకౌంట్ లో వేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్