ధ‌ర‌ణిలో కీల‌క మార్పులు

60చూసినవారు
ధ‌ర‌ణిలో కీల‌క మార్పులు
భూసమస్యలపై ధరణి ద్వారా పెట్టుకునే ప్రతి దరఖాస్తు ఇక మీదట సంబంధిత మండల తహసీల్దార్లకే చేరనుంది. అక్కడి నుంచే ఆర్డీఓలు, అడిషనల్ కలెక్టర్లు(రెవెన్యూ), జిల్లా కలెక్టర్ల లాగిన్ లోకి దరఖాస్తులు ఫార్వర్డ్ కానున్నాయి. ఈ విధానం నిన్నటి నుంచే అమల్లోకి వచ్చింది. అప్లికేషన్ విధానాన్ని స్ట్రీమ్‌లైన్ చేసేందుకు కింది స్థాయి ఆఫీసర్ నుంచి పై స్థాయి ఆఫీసర్‌కు వెళ్లేలా మాడ్యుల్‌లో మార్పులు చేశారు.

సంబంధిత పోస్ట్