ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు

69చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు
తెలంగాణలో సంచలన సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధాకిషన్ వాంగ్మూలంలో సంచలన విషయాలు మరోసారి బయటపడ్డాయి. తీన్మార్ మల్లన్నతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు రాధాకిషన్ తన వాంగ్మూలంలో చెప్పినట్లు సమాచారం.

ట్యాగ్స్ :