ఇల్లెందులపాడు గ్రామంలో కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

24289చూసినవారు
మధిర మండల పరిధిలోని ఇల్లెందలపాడు గ్రామానికి చెందిన బలవంతపు అనిల్ అనే వ్యక్తి ఆదివారం రాత్రి ఖమ్మంపాడు గ్రామ ఫ్రీడర్ ప్రాంతంలో విద్యుత్ షాకు కు గురై మృతి చెందాడు. మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, రెండు సంవత్సరాల పాప, ఏడు నెలల బాబు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్