సీజనల్ వ్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి

59చూసినవారు
తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి గ్రామంలో సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ విషజ్వరాలతో బాధ పడుతున్న స్టానికులను(రోగులను) పరమర్శించారు. సంబంధిత అధికారులకు సీజనల్ వ్యాదుల గురించి వారికి అందించాల్సిన సేవల గురించి అదికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎమ్ అండ్ హెచ్ ఓ డాక్టర్ మాలతి, కార్యకర్తలు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్