విద్య వైద్యనికి ఇందిరమ్మ ప్రభుత్వం పెద్దపీట: మంత్రి

59చూసినవారు
మాటలతో కాదు ఇందిరమ్మ ప్రభుత్వం చేతలతో చేసి చూపిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లో జరిగిన సభలో మాట్లాడుతూ. రాష్ట్ర వ్యాప్తంగా 28 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు శంకుస్థాపన చేసుకుంటున్నామని, పేదల పట్ల ప్రభుత్వం చిత్తశుద్దతో పనిచేస్తుందన్నారు. విద్య, వైద్యానికి ఇందిరమ్మ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్