అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ చేయాలి

51చూసినవారు
అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ చేయాలి
అర్హులైన ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం జూలూరుపాడు లో ఆయన మాట్లాడుతూ రుణ మాఫీకి తెల్ల రేషన్ కార్డు, కేంద్ర కిసాన్ సమ్మాన్ యోజన, నిభందనలు పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిబంధనలో పెట్టకుండా ప్రతి రైతుకు రైతు రుణమాఫీ చేయాలని నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్