పశ్చిమబెంగాల్‌లో కిమ్ పాలన: గిరిరాజ్‌సింగ్

82చూసినవారు
పశ్చిమబెంగాల్‌లో కిమ్ పాలన: గిరిరాజ్‌సింగ్
ఈడీ అధికారులపై టీఎంసీ నేత అనుచరులు దాడి చేయడంపై కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ స్పందించారు. పశ్చిమబెంగాల్‌లో ఉత్తరకొరియా నియంత కిమ్ తరహా పాలన సాగుతోందని కేంద్రమంత్రి విమర్శించారు. ‘పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం కనిపించడం లేదు. రాష్ట్రంలో హత్యలు జరిగినా కొత్త విషయం కాదని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ కూడా అంటున్నారు. ఇదేనా మమత ప్రజాస్వామ్య ప్రభుత్వం’ అంటూ కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ధ్వజమెత్తారు.

ట్యాగ్స్ :