కోహ్లీ డ్యాన్స్‌.. టీమ్‌ఇండియా ఆటగాళ్ల జోష్‌

68చూసినవారు
టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్‌ అనంతరం సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్‌ అనంతరం టీమ్‌ సభ్యులతో కలసి విరాట్‌ కోహ్లీ చిందేశాడు. అర్ష్‌దీప్‌, సిరాజ్‌ తదితరులతో కలసి జోష్‌ఫుల్‌గా డ్యాన్స్‌ చేశాడు. ఈ వీడియో క్రికెట్ అభిమానులను అలరిస్తోంది.

సంబంధిత పోస్ట్