టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్ అనంతరం సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం టీమ్ సభ్యులతో కలసి విరాట్ కోహ్లీ చిందేశాడు. అర్ష్దీప్, సిరాజ్ తదితరులతో కలసి జోష్ఫుల్గా డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో క్రికెట్ అభిమానులను అలరిస్తోంది.