కొండెక్కిన కొక్కొరొక్కో

146217చూసినవారు
కొండెక్కిన కొక్కొరొక్కో
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో కేజీ రూ.310, హైదరాబాద్లో కేజీ రూ.300 ధర పలుకుతోంది. వారం క్రితం రూ.220 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.80 పెరిగి రూ.300కు చేరుకుంది. దీంతో చాలా మంది చికెన్ ప్రియులు చికెన్ కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఎండలకు కోళ్లు చనిపోవడంతో డిమాండ్ కు తగ్గ సరఫరా లేక చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్