ఆత్రం సక్కు నామినేషన్ దాఖలు

550చూసినవారు
ఆత్రం సక్కు నామినేషన్ దాఖలు
ఆదిలాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా రిటర్నింగ్ అధికారి రాజర్షి షాకు నామినేషన్ పత్రాలను అందించారు. ఆయనతో పాటు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జోగురామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆఅఇఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ ఉన్నారు.

సంబంధిత పోస్ట్