పేరుకే చలివేంద్రం తడి క తీయరు నీళ్లు పోయరు: డివైఎఫ్ఐ

531చూసినవారు
పేరుకే చలివేంద్రం తడి క తీయరు నీళ్లు పోయరు: డివైఎఫ్ఐ
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం, మండలంలోని వివేకానంద చౌక్ వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో గత నెలలో కమిషనర్ వచ్చి చలివేంద్రాన్ని ప్రారంభించారని డివైఎఫ్ఐ గొడిసెల కార్తీక్ అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చలివేంద్రం మూసి ఉంది. తీవ్రమైన ఎండలు ఉన్నాయని, ప్రజలు దప్పిక తీర్చుకోవడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే చలివేంద్రంలు ఫోటోల కోసమే ప్రారంభించి మూసివేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్