ఉస్మానియాలో జర్నలిస్టులపై దాడి అమానుషం

81చూసినవారు
ఉస్మానియాలో జర్నలిస్టులపై దాడి అమానుషమని కాగజ్‌నగర్‌ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు టీ సురేందర్ రావు అన్నారు. నిన్న రిపోర్టర్ పై పోలీసుల దాడికి నిరసనగా గురువారం కాగజ్నగర్ లోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో నల్ల బ్యాడ్జిలతో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేసారు. సీపీఎం, ఎమ్మార్పీఎస్ నాయకులు మద్దత్తు తెలుపుతూ. జర్నలిస్ట్ శ్రీ చరణ్ పై దాడిని ఖండించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్