హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేద్దాం

541చూసినవారు
హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని ఎప్రిల్ 23న మంగళవారం కాగజ్నగర్ పట్టణంలో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొమురంభీం జిల్లా భజరంగ్ దళ్ కన్వీనర్‌ శివ గౌడ్. రేపు 4. 00 బాల భారతి హనుమాన్ మందిరం నుండి ప్రారంభం హిందూ బందువులు యువతీ యువకులు మహిళలు ఆదిక సంక్యలో పాల్గొనగలరని సోమవారం పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లెక్కల మురళి, రవి, భజరంగ్ దళ్ సభ్యులు పాల్గొన్నారు.