ముస్లిం యువకుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

546చూసినవారు
ముస్లిం యువకుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం, ఎర్రగుంట గ్రామంలో జామియా మజీద్ ఎదురుగా రంజాన్ మాసం కావున చాలా మంది ముస్లిం సోదరులు ఎండలు ఎక్కువగా ఉండటం వలన ఆలోచన చేసి శుక్రవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మజీద్ సదర్ మహబూబ్ అలీ, రియాజ్, బాలు, రహిమతు హుస్సేన్, ఫరిదు, చిన్న నాగులు మీర, ఆజీదు, మత పెద్దలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్