ప్రమాదకరంగా ప్రధానకాల్వపై వంతెన

78చూసినవారు
ప్రమాదకరంగా ప్రధానకాల్వపై వంతెన
చర్ల మండంలోని ఆర్. కొత్తగూడెం- చింతగుప్ప మధ్యలో తాలిపేరు ప్రధాన కాల్వపై ఉన్న వంతెన మీద ఇరువైపులా రక్షణగా ఉండాల్సిన రెయిల్స్ లేకుండటంతో ప్రమాదకరంగా మారింది. ప్రస్తుత వర్షాకాలం సీజన్లో కాల్వల్లో నీటి ప్రవాహం ఉంటుంది. రెయిల్స్ లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. సరిహద్దు ఛత్తీస్గఢ్లోని గ్రామాలతో పాటు కుర్నపల్లి, బోదనెల్లి గ్రామాలకు చెందిన ఆదివాసీలు ఈ వంతెన మీదుగానే రావాలి.

సంబంధిత పోస్ట్