భద్రాద్రి ఇంచార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంతారావు

75చూసినవారు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి సెలవులపై వెళ్లడంతో జిల్లా అధికారులు ఆలయ ఇంచార్జ్ ఈవోగా శ్రీకాంతరావును నియమించారు. సోమవారం ఆలయంలోని ఈవో కార్యాలయంలో శ్రీకాంతారావు ఇంచార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పట్టువస్త్రాలతో భద్రాద్రి రామయ్య ను ఇంచార్జ్ ఈవో దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్