పశువైద్యశాలలో మందుల కొరత

69చూసినవారు
పశువైద్యశాలలో మందుల కొరత
పినపాక నియోజకవర్గం కరకగూడెం మండలంలో మేకలు, గొర్రెలు ముక్కు చీముడు, మెత్త పెండ బెట్టడం, నట్టలు రావడం వంటి వ్యాధులతో రోగాల బారిన పడి చనిపోతున్నాయని పశువుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువైద్యశాలకు పశువుల మందుల కోసం వెళ్తే అక్కడ వున్న సిబ్బంది మందులు లేవని సరఫరా జరగడం లేదంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారుల దృష్టిసారించి పశువుల మందుల కొరత లేకుండా చూడాలని గురువారం పశువుల యజమానులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్