ట్రయిలర్ రన్నును ప్రారంభించిన మంత్రి

588చూసినవారు
లక్షన్నర ఎకరాల ఆయకట్టుకు నీరు అందించిన లక్ష్యంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అశ్వాపురం సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ మొదటి ట్రయిలర్ రన్నును గురువారం ప్రారంభించారు. ఉదయం అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరులో సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ చేరుకున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పంప్ హౌస్ ట్రయల్ రన్ నిర్వహించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్