వైద్య ఖర్చులకు సహాయం అందించిన జనం కోసం మనం

585చూసినవారు
వైద్య ఖర్చులకు సహాయం అందించిన జనం కోసం మనం
మణుగూరు మండలం రామానుజారం పంచాయతీ పరిదిలోని కొండాయిగూడెం గ్రామానికి చెందిన రామాయనమ్మ (51) పక్షవాతం వచ్చి మంచానికి పరిమితం అయి వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతుందని తెలిసి స్పందించిన మణుగూరు పట్టణానికి చెందిన జనం కోసం మనం స్వచ్చంద సంస్థ శనివారం రూ.10 వేల సహాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ గూడూరు కృష్ణారెడ్డి సభ్యులు తెలగాని వెంకటేష్, బాడిశ సతీష్, గ్రామస్తులు గంటా కన్నారావు, గంటా హరిబాబు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్