ప్రభుత్వ సలహాదారుడిని కలిసిన ఇల్లందు ఎమ్మెల్యే

72చూసినవారు
ప్రభుత్వ సలహాదారుడిని కలిసిన ఇల్లందు ఎమ్మెల్యే
ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం రాష్ట్ర షెడ్యూల్ ట్రైబ్స్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యేకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్