నేతన్న భౌతిక కాయానికి కేటీఆర్ నివాళి

70చూసినవారు
నేతన్న భౌతిక కాయానికి కేటీఆర్ నివాళి
ఉపాధి కరువై అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నేతన్న సిరిపురం లక్ష్మినారాయణ భౌతికదేహానికి మాజీ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి వెళ్లిన ఆయన.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణ సాయం కింద పార్టీ తరఫున రూ. 50 వేలను కుటుంబానికి అందించారు. ప్రభుత్వం తరఫున రావాల్సిన ఆర్థిక సాయానికి సంబంధించి కలెక్టర్ అనురాగ్ జయంతితో కేటీఆర్ మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్