ఏపీ వరద బాధితులకు కుమారీ ఆంటీ సాయం

51చూసినవారు
ఏపీ వరద బాధితులకు కుమారీ ఆంటీ సాయం
వరద బాధితులకు కుమారి ఆంటీ తన వంతుగా సాయం చేశారు. సీఎం చంద్రబాబును కలిసి రూ.50 వేల చెక్కును అందజేశారు. అనంతరం కుమారీ ఆంటీ ఆమె కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు కొద్దిసేపు ముచ్చటించారు. తెలంగాణకు కూడా కుమారీ ఆంటీ విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్