కశ్మీర్లోని గందర్భాల్లో గల ఫతేపూర్
ప్రాంతంలో ఓ చిరుత సంచరిస్తూ.. స్థానికులను భయాందోళనకు గురిచేసింది. చిరుత సంచారంపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. దాన్ని బంధించేందుకు యత్నించారు. ఈ క
్రమంలో ఓ అధికారిపై చిరుత దాడి చేసి, అతడి నోట కరుచుకుంది. వెంటనే అప్రమత్తమైన ఇతర సిబ్బంది.. చిరుతను కర్రలతో కొ
ట్టగా చివరికి అది స్పృహ కోల్పోవడంతో అధికారి ప్రాణాలతో బయటపడ్డాడు.