దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోం: హరీష్

56చూసినవారు
దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోం: హరీష్
HYD పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఎలాగైనాసరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ నాయకులు BRS మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై 20 కార్లతో వారిని వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు. DGP,రాచకొండ CP వెంటనే బీఆర్ఎస్ కార్పొరేటర్లకు భద్రత కల్పించాలని కోరారు. ఇలాంటి దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమన్నారు.

సంబంధిత పోస్ట్