లోక్ సభ ఎన్నికలు.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ముందుంది?

1094చూసినవారు
లోక్ సభ ఎన్నికలు.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ముందుంది?
*తెలంగాణ – కాంగ్రెస్ 8, బీజేపీ 7, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1 *ఆంధ్రప్రదేశ్- టీడీపీ 15, వైఎస్సార్సీపీ 3, బీజేపీ 3 *ఢిల్లీ- బీజేపీ 6, కాంగ్రెస్ 1.. *బీహార్- జేడీయూ 12, బీజేపీ 9, ఎల్జేపీ 5, ఆర్జేడీ 3, కాంగ్రెస్ 2 *ఛత్తీస్‌గఢ్- బీజేపీ 9, కాంగ్రెస్ 2 గోవా- బీజేపీ, కాంగ్రెస్ 1 *గుజరాత్- బీజేపీ 25, కాంగ్రెస్ 1 *హర్యానా- కాంగ్రెస్ 5, బీజేపీ 4, ఆప్ 1 *హిమాచల్ ప్రదేశ్- బీజేపీ 4 *జమ్మూ కాశ్మీర్- NC 2, బీజేపీ 2

సంబంధిత పోస్ట్