బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన విద్యార్థి సంఘం నాయకులు

72చూసినవారు
బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన విద్యార్థి సంఘం నాయకులు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని బాలికల వసతి గృహాన్ని గురువారం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సయ్యద్ మాట్లాడుతూ, బాలికల వసతి గృహానికి సొంత భవనం లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. సొంత భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్