నియోజకవర్గంలో స్వేరోస్ కార్యకర్తల ప్రచారం

76చూసినవారు
నియోజకవర్గంలో స్వేరోస్ కార్యకర్తల ప్రచారం
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వ్యాప్తంగా గురువారం స్వేరోస్ సంస్థ కార్యకర్తలు భారత రాష్ట్ర సమితి పార్టీ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమం స్వేరోస్ ఇంటర్ నేషనల్ సంస్థ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు భూమిపాగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యావంతుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్