రథోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సంకాపురం రాముడు

60చూసినవారు
రథోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సంకాపురం రాముడు
జోగుళాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం పర్దిపురం గ్రామంలో మహా శివరాత్రి పండుగ పురస్కరించుకొని శనివారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు హాజరై శివపార్వతులను దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్