మత్స్యకారులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

77చూసినవారు
అడగకముందుకే చేప పిల్లల పంపిణీ చేసి మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలిచిందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో చేప పిల్లల ఇవ్వాలని మత్స్యకారులు మొరపెట్టుకున్న స్పందించలేదని ఎమ్మెల్యే గుర్తుచేశారు. శుక్రవారం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం శంకర సముద్రం చెరువులో చేపపిల్లల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని చేప పిల్లలను చెరువులో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్